ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షతగాత్రులకు హఫీజ్ సయీద్ కుమారుడి పరామర్శ

ABN, First Publish Date - 2021-06-24T15:54:14+05:30

లాహోర్ నగరంలోని హఫీజ్ సయీద్ ఇంటి వద్ద బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారిని హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్ (పాకిస్థాన్): లాహోర్ నగరంలోని హఫీజ్ సయీద్ ఇంటి వద్ద బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారిని హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా పరామర్శించారు. హఫీజ్ తల్హా పాకిస్థాన్‌లో ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ జైలులో ఉండగా, అతని ఇంటికి సమీపంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా 21 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో సయీద్ ఇంటికి కాపలాగా ఉన్న పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. హఫీజ్ సయీద్ ఇంటి కిటికీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడులో 30 కిలోల కంటే అధికంగా పేలుడు పదార్థాలు వినియోగించారని తేలింది. 

Updated Date - 2021-06-24T15:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising