ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే శర్మ

ABN, First Publish Date - 2021-01-14T21:15:07+05:30

విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే శర్మ గురువారం బీజేపీలో చేరారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఆయనకు బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే శర్మ గురువారం బీజేపీలో చేరారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఆయనకు బీజేపీ కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఏకే శర్మ గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ... బీజేపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ప్రకటించారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. పీఎంవోలో పనిచేసిన కారణంగా ఏకే శర్మ అనుభవం తమ పార్టీకి ఉపయోగపడుతుందని యూపీ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 

Updated Date - 2021-01-14T21:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising