ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coronavirus: తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు ఆర్థికసాయం!

ABN, First Publish Date - 2021-07-31T14:59:19+05:30

దేశంలో కరోనా వైరస్ చాలామంది చిన్నారులను అనాథలుగా మార్చివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: దేశంలో కరోనా వైరస్ చాలామంది చిన్నారులను అనాథలుగా మార్చివేసింది. ఈ నేపధ్యంలో ఇటువంటి చిన్నారులను ఆదుకునేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధాలుగా సాయం  అందిస్తున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఇటువంటి చిన్నారులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన 42 మంది చిన్నారులకు నెలకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి బాల్ సేవా యోజన కింద ఈ చిన్నారులు ప్రభుత్వం సాయం అందించనుంది.  

Updated Date - 2021-07-31T14:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising