ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Priyanka gandhi : ప్రభుత్వం భయపడుతోంది

ABN, First Publish Date - 2021-07-31T22:16:55+05:30

ధరల పెరుగుదలతో పాటు మరిన్ని అంశాలపై సభలో చర్చించడానికి ప్రభుత్వం భయపడుతోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ధరల పెరుగుదలతో పాటు మరిన్ని అంశాలపై సభలో చర్చించడానికి ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘మామిడి పండ్లను ఎలా తినాలి?వంటి చిన్న చిన్న అంశాలను చర్చిస్తారు. కానీ నిత్యావసర ధరల పెంపుపై మాత్రం కిమ్మనరు. వాటి గురించి చర్చించడానికే భయపడతారు’’ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రియాంక ఎద్దేవా చేశారు. అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాత్రం తాము అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. 

Updated Date - 2021-07-31T22:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising