ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి పెళ్లల్లో కూరుకుపోయిన రైలు

ABN, First Publish Date - 2021-07-24T14:26:34+05:30

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగిపడి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో కర్ణాటకలోని మంగళూరు నుంచి ముంబై వెళుతున్న రైలుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుగ్ధసాగర్-సోనోలిమ్ సెక్షన్‌లో వెళుతున్న ఈ రైలు మట్టి పెళ్లల కారణంగా పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ప్రమాదం బారిన పడిన కోచ్‌లోని ప్రయాణికులను తిరిగి కులేమ్ పంపించారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. 

                                         Funny Bawa సౌజన్యంతో....



Updated Date - 2021-07-24T14:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising