ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్లకు డీజిల్ పోయొద్దని పోలీసులు ఇచ్చిన నోటీసు ఉపసంహరణ

ABN, First Publish Date - 2021-01-25T12:00:36+05:30

కేంద్ర చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్లతో ర్యాలీ తీయనున్న నేపథ్యంలో ట్రాక్టర్లకు పెట్రోలు పోయవద్దని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘాజిపూర్ (ఉత్తరప్రదేశ్): కేంద్ర చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్లతో ర్యాలీ తీయనున్న నేపథ్యంలో ట్రాక్టర్లకు పెట్రోలు పోయవద్దని ఘాజిపూర్ పోలీసులు పెట్రోలు పంపుల యజమానులకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకున్నారు. జనవరి 26వతేదీన ట్రాక్టరు ర్యాలీలో పాల్గొనకుండా నివారించేందుకు ట్రాక్టర్లకు డీజిల్ పోయవద్దని కోరుతూ పెట్రోలు పంపులకు నోటీసులు జారీ చేశామని ఘాజిపూర్ పోలీసులు చెప్పారు. దీంతోపాటు ట్రాక్టరు కవాతుకు వెళ్లకుండా రైతులను అడ్డుకునేందుకు యూపీ పోలీసులు వారిని గృహనిర్బంధంలో ఉంచారు.జనవరి 26వతేదీన ట్రాక్టరు ర్యాలీ సందర్భంగా హైఅలర్ట్ జారీచేశారు. 144 సెక్షన్ ను అమలు చేయడంతో పాటు 22 వతేదీ నుంచి 26వతేదీ వరకు ట్రాక్టర్లలో, సీసాల్లో డీజిల్ పోయరాదని పోలీసులు ఆదేశించారు.ట్రాక్టర్లకు డీజిల్ పోయరాదని ఘాజిపూర్ జిల్లా సుహ్వాల్ పోలీసులు పెట్రోల్ పంపులకు పొరపాటున నోటీసులు జారీ చేశారని, దీన్ని వెనక్కి తీసుకున్నట్లు యూపీ పోలీసులు వివరించారు.

Updated Date - 2021-01-25T12:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising