ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిక్కాబళ్లాపూర్‌లో పేలుడు...ఆరుగురి దుర్మరణం

ABN, First Publish Date - 2021-02-23T14:27:59+05:30

కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం జరిగిన పేలుడు దుర్ఘటనలో ఆరుగురు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిక్కాబళ్లాపూర్‌ (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం జరిగిన పేలుడు దుర్ఘటనలో ఆరుగురు మరణించారు.చిక్కాబళ్లాపూర్ జిల్లాలో అక్రమంగా క్వారీల్లో వాడేందుకు తీసుకువెళుతున్న జిలెటిన్ స్టిక్కులు పేలి ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్వారీలో వాడేందుకు జిలెటిన్ స్టిక్కులను అక్రమంగా తీసుకువెళుతుండగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన ఘటన స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.ఈ పేలుడులో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. క్వారీయింగ్ కోసం అక్రమంగా జిలెటిన్ స్టిక్కులను తీసుకువెళ్లగా ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక రాష్ట్ర మంత్రి సుధాకర్ చెప్పారు. 


Updated Date - 2021-02-23T14:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising