ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైజీరియాలో ట్యాంకర్ పేలుడు...నలుగురి దుర్మరణం

ABN, First Publish Date - 2021-01-24T10:46:55+05:30

నైజీరియా దేశంలోని డెల్టా స్టేట్ లో జరిగిన ట్యాంకరు పేలుడులో నలుగురు దుర్మణం చెందారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుజా (నైజీరియా): నైజీరియా దేశంలోని డెల్టా స్టేట్ లో జరిగిన గ్యాస్ ట్యాంకరు పేలుడులో నలుగురు దుర్మణం చెందారు. నైజీరియాలోని అగ్ బార్ ప్రాంతంలో ఓ గ్యాస్ స్టేషనులో గ్యాస్ ఎక్కిస్తుండగా హఠాత్తుగా ట్యాంకర్ పేలింది. ఈ పేలుడు ఘటనలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. ఈ దుర్ఘటనలో మరో 11 మందికి కాలిన గాయాలయ్యాయి. గ్యాస్ ట్యాంకరు పేలుడు వల్ల సమీపంలోని పలు ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయని నైజీరియా గవర్నరు ఇఫియన్ ఒక్వా చెప్పారు. గ్యాస్ ట్యాంకరు పేలుడు ఘటన దురదృష్ణ కరమని గవర్నరు వ్యాఖ్యానించారు. ట్యాంకరు పేలుడు ఘటనపై నైజీరియా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-01-24T10:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising