ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ జడ్జి

ABN, First Publish Date - 2021-03-01T17:23:31+05:30

కేరళ హైకోర్టు మాజీ జడ్జి పీఎన్ రవీంద్ర బీజేపీలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళ హైకోర్టు మాజీ జడ్జి పీఎన్ రవీంద్ర బీజేపీలో చేరారు. ఈయన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో బీజేపీలో చేరారు. దీనికి ముందు ఫిబ్రవరి 25న మోట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరారు. కేరళ రాజకీయాలకు సంబంధించి బీజేపీలో శ్రీధరన్ చేరడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు మాజీ జడ్జి పీఎన్ రవీంద్ర చేరిక రాష్ట్ర బీజేపీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది.

Updated Date - 2021-03-01T17:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising