ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇక్బాల్‌ మృతి

ABN, First Publish Date - 2021-05-08T09:28:34+05:30

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంవై ఇక్బాల్‌ మృతిచెందారు. 70 ఏళ్ల ఇక్బాల్‌ గుర్గావ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించా రు. రాంచీలో 1975లో న్యాయవా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంతాపం తెలిపిన జస్టిస్‌ ఎన్వీ రమణ


న్యూఢిల్లీ, మే 7: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంవై ఇక్బాల్‌ మృతిచెందారు. 70 ఏళ్ల ఇక్బాల్‌ గుర్గావ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించా రు. రాంచీలో 1975లో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన జస్టిస్‌ ఇక్బాల్‌ పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం డిసెంబరు 2012 నుంచి ఫిబ్రవరి 2016 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఇక్బాల్‌ మృతి పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. జస్టిస్‌ ఇక్బాల్‌ బాధ్యతల నిర్వహణలో అత్యంత సునిశితంగా, మానవ విలువలతో వ్యవహరించేవారని కొనియాడారు. జస్టిస్‌ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై ఇక్బాల్‌ మృతిపై సంతాప సందేశం విడుదల చేసింది.

Updated Date - 2021-05-08T09:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising