ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి రాష్ట్రంలో రాహుల్‌ ప్రచారం

ABN, First Publish Date - 2021-02-27T12:05:05+05:30

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం నుంచి మూడు రోజులు రాష్ట్రంలో మూడో విడత ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం నుంచి మూడు రోజులు రాష్ట్రంలో మూడో విడత ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) విడు దల చేసిన ప్రకటనలో, రాహుల్‌గాంధీ శనివారం తూత్తుకుడి, శ్రీవైకుంఠం, సాత్తాన్‌కుళం, నాంగునేరి నియోజకవర్గాల్లోను, 28న పాళయంకోట, తిరున ల్వేలి, ఆలంకుళం, పావూర్‌సత్రం, సురండై కడలనల్లూర్‌, పులియాంగుడి, తెన్‌కాశి, కడయం, అంబై, సేరన్‌మహాదేవి, వల్లియూర్‌, నాగర్‌కోయిల్‌ ప్రాం తాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు. మార్చి 1న  కన్నియకుమారి జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ పాల్గొంటారని టీఎన్‌సీసీ తెలియజేసింది.

Updated Date - 2021-02-27T12:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising