ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్ఘనిస్థాన్‌లో వెల్లువెత్తిన వరదలు...50 మంది మృతి

ABN, First Publish Date - 2021-05-07T11:41:01+05:30

ఆఫ్ఘనిస్థాన్ దేశంలో కురిసిన భారీ వర్షాలతో మెరుపు వరదలు వెల్లువెత్తడంతో 50 మంది మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబుల్ (ఆఫ్ఘనిస్థాన్): ఆఫ్ఘనిస్థాన్ దేశంలో కురిసిన భారీ వర్షాలతో మెరుపు వరదలు వెల్లువెత్తడంతో 50 మంది మరణించారు. ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని 17 ప్రావిన్సులలో భారీవర్షాలు, వరదల వల్ల 50 మంది మరణించారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికార ప్రతినిధి తమీమ్ అజీమీ చెప్పారు. వరదల్లో మరో 15 మంది గల్లంతయ్యారని, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదల వల్ల 2,450 పశువులు మృత్యువాత పడ్డాయి. వరదల వల్ల 460 కుటుంబాలు చిన్నాభిన్నమైనాయి. మృతుల కుటుంబాలకు రూ.50వేలు, క్షతగాత్రులకు రూ.25వేలు ఇస్తామని సర్కారు ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బడాఖషన్, మైదాన్ వర్దక్, బమయాన్, బాగ్లాన్, సమంగన్, దయాకుండి, ఖోస్ట్, పరాహ్, పంజ్ షిర్, సరేపుల్, బడ్గీస్, యురుజ్గన్, టాఖర్ ప్రాంతాలు వరదలతో అతలాకుతలమయ్యాయి. 

Updated Date - 2021-05-07T11:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising