ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

ABN, First Publish Date - 2021-10-27T03:09:24+05:30

చెన్నై: తమిళనాడు కల్లకురిచి జిల్లా శంకరాపురం పట్టణంలోని బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు కల్లకురిచి జిల్లా శంకరాపురం పట్టణంలోని బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారని జిల్లా కలెక్టర్ పీఎన్ శ్రీధర్ తెలిపారు. ప్రమాదంలో మరో పది మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-10-27T03:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising