ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు జిల్లాల్లోనే Covid ప్రభావం

ABN, First Publish Date - 2021-11-09T16:37:31+05:30

రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. సోమవారం 30 జిల్లాల్లో 283 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా పది జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మరో 15 జిల్లాల్లో పదిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(Karnataka): రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. సోమవారం 30 జిల్లాల్లో 283 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా పది జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మరో 15 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. బెంగళూరు 159, హాసన్‌ 24, మైసూరు 15, కోలారు 11, దక్షిణకన్నడ 10 మంది బాధితులు నమోదయ్యారు. 290 మంది కోలుకోగా ఆరుగురు మృతి చెందారు. మైసూరులో ఇద్దరు, బెంగళూరుతోపాటు మరో మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 25 జిల్లాల్లో ఒకరు కూడా మృతిచెందలేదు. 7,989 మంది కొవిడ్‌కు చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2021-11-09T16:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising