ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు రోగుల మృతి

ABN, First Publish Date - 2021-05-05T19:02:33+05:30

రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఐదుగురు రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఐదుగురు రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై  హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.ఈ విచారణకు కలెక్టరు కమిటీని ఏర్పాటు చేశారు. రూర్కీ ఆజాద్ నగర్ లోని 85 పడకల కొవిడ్ -19 ఆసుపత్రిలో ఉన్న 20 సిలిండర్లు  అయిపోవడంతో తెల్లవారుజామున మార్చారు. దీంతో ఐదుగురు కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారని జిల్లామెజిస్ట్రేట్ చెప్పారు. ఆక్సిజన్ అందక రోగులు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా మెజిస్ట్రేట్ దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Updated Date - 2021-05-05T19:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising