ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్ఐ ఆసుపత్రిలో మంటలు... రోగుల తరలింపు

ABN, First Publish Date - 2021-05-20T21:28:48+05:30

దేశ రాజధానిలోని పంజాబి బాగ్ ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పంజాబి బాగ్ ప్రాంతంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో ఏడు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దింపి మంటలను అదుపు చేశారు. ఆసుపత్రిలోని రోగులను రెస్క్యూ టీమ్ అక్కడి నుంచి సురక్షితంగా తరలించింది. మూడో అంతస్తులోని ఓటీ రూమ్ నుంచి అగ్నిప్రమాదం జరిగినట్టు మధ్యాహ్నం 1.16 గంటలకు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉన్నాయి.

Updated Date - 2021-05-20T21:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising