ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలహీన ప్రతిపక్షం వల్లే రైతులు రోడ్లెక్కారు: తికాయిత్

ABN, First Publish Date - 2021-01-18T01:02:11+05:30

ప్రతిపక్షాలు వారి పాత్ర వారు పోషించి ఉంటే రైతులు ఆందోళనలకు దిగాల్సి వచ్చేది కాదని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగపూర్: ప్రతిపక్షాలు వారి పాత్ర వారు పోషించి ఉంటే రైతులు ఆందోళనలకు దిగాల్సి వచ్చేది కాదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేష్ తికాయిత్ అన్నారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ దేశంలో విపక్షం బలహీనంగా ఉందని, ఆ కారణంగానే రైతులు ఆందోళనకు వెళ్లక తప్పలేదని అన్నారు. రైతుల నిరసన సైద్ధాంతిక పిప్లవమని, అది ఎప్పటికీ విఫలం కాదని ధీమా వ్యక్తం చేశారు.


'సరిహద్దుల దగ్గర లక్షలాది మంది రైతులు బైఠాయించినప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదు? ఆందోళన కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. ఆందోళన చేస్తున్న రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకూ ఇళ్లకు వెళ్లరు' అని అన్నారు. రైతు ఉద్యమంలో దేశంలోని 550కి పైగా రైతు సంఘాలు పాల్గొంటున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2021-01-18T01:02:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising