ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఏసీ చైర్మన్‌గా మాజీ స్పీకర్‌ రమేష్‌కుమార్‌

ABN, First Publish Date - 2021-12-29T18:19:23+05:30

ex ministeerశాసనసభ కమిటీలను పునరుద్ధరిస్తూ స్పీకర్‌ విశ్వేరహెగ్డే కాగేరి నిర్ణయం తీసుకున్నారు. ఇం దులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆనవాయితీగా ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలను అప్పగించారు. పార్టీ శాసనసభ పక్ష నేత ramesh kumar comments

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: శాసనసభ కమిటీలను పునరుద్ధరిస్తూ స్పీకర్‌ విశ్వేరహెగ్డే కాగేరి నిర్ణయం తీసుకున్నారు. ఇం దులో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆనవాయితీగా ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలను అప్పగించారు. పార్టీ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య సూచన మేరకు ఈ కీలక పదవిలో మాజీ స్పీకర్‌ రమే్‌షకుమార్‌ను నియమిస్తూ స్పీకర్‌ కాగేరి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రజల ఆకాంక్షల మేరకు విధులు నిర్వర్తించి ఈ పదవికి వన్నెతెస్తాననిరమేష్‌కుమార్‌ ప్రకటించారు.

Updated Date - 2021-12-29T18:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising