ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు

ABN, First Publish Date - 2021-03-09T17:14:55+05:30

పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆప్ ఎమ్మెల్యేపై ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆప్ ఎమ్మెల్యేపై ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు.పంజాబ్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాకు చెందిన చంఢీఘడ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీల్లోని నివాసాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు.మాదకద్రవ్యాల రవాణ, నకిలీ పాస్ పోర్టు కేసుల్లో ఈడీ అధికారులు ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ పై దాడులు చేసి దర్యాప్తు జరిపారు. సుఖ్ పాల్ సింగ్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశామని ఈడీ అధికారులు చెప్పారు.పంజాబ్ ఏక్తా పార్టీకి చెందిన ఖైరా 2017లో ఆప్ పార్టీ టికెట్టుపై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Updated Date - 2021-03-09T17:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising