ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JK: ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

ABN, First Publish Date - 2021-08-21T16:50:42+05:30

జమ్మూకశ్మీరులో శనివారం జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవంతిపొరా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో శనివారం జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు. అవంతిపొరా పరిధిలోని నాగబరాన్ ట్రాల్ ప్రాంతంలో శనివారం కేంద్ర భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నాగబరాన్ ట్రాల్ అడవుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర కేంద్ర భద్రతా బలగాలు శనివారం గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరపడంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. 


Updated Date - 2021-08-21T16:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising