ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ నైజర్‌లో goldmine కూలి 18 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2021-11-09T12:59:44+05:30

నైజీరియా సరిహద్దుకు సమీపంలోని దక్షిణ నైజర్‌లో ఆర్టిసానల్ గోల్డ్‌మైన్ కూలిపోవడంతో 18 మంది మరణించారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నియామీ : నైజీరియా సరిహద్దుకు సమీపంలోని దక్షిణ నైజర్‌లో ఆర్టిసానల్ గోల్డ్‌మైన్ కూలిపోవడంతో 18 మంది మరణించారని స్థానిక మేయర్ తెలిపారు.కూలిన బంగారపు గనిలో నుంచి మృతదేహాలను వెలికితీసి ఖననం చేశామని  డాన్-ఇస్సా జిల్లా మేయర్ అడమౌ గురౌ చెప్పారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు నైజీరియన్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు.


గ్యారిన్-లిమాన్ బంగారు గని స్థలంలో ఆర్టిసానల్ బావులు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.సహాయ చర్యలు కొనసాగుతున్నాయని గుంటల అడుగున ఇంకా మృతదేహాలు చిక్కుకొని ఉండవచ్చని స్థానికులు చెప్పారు.గ్యారిన్-లిమాన్ బంగారు గనులు కొన్ని నెలల క్రితమే కనుగొన్నారు.దీంతో వేలాది మంది మైనర్లు ఆ ప్రాంతానికి తరలి వచ్చి బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్నారు.


Updated Date - 2021-11-09T12:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising