ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra: చిల్డ్రన్స్ హోంలో 18 మంది పిల్లలకు కరోనా

ABN, First Publish Date - 2021-08-30T14:01:31+05:30

మహారాష్ట్రలోని ముంబై సబర్బన్ పరిధిలోని మంఖుర్ద్ చిల్డ్రన్స్ హోంలో 18 మంది బాల నేరస్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై సబర్బన్ పరిధిలోని మంఖుర్ద్ చిల్డ్రన్స్ హోంలో 18 మంది బాల నేరస్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది.ఈ చిల్డ్రన్స్ హోంలో మొదట 15 మంది పిల్లలకు కరోనా సోకడంతో వారిని చెంబూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం మూడు రోజుల్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పిల్లలకు కరోనా అని తేలడంతో వారికి చికిత్స అందిస్తున్నారు.బుధవారం ఓ ప్రైవేటు అనాథ ఆశ్రమంలో 22 మంది పిల్లలకు కరోనా సోకింది. అనంతరం బోర్డింగ్ స్కూలులో 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా కరోనా వచ్చింది. థానే జిల్లా ఉల్లాస్ నగర్ రిమాండు హోంలో 14 మంది పిల్లలకు కూడా కరోనా అని పరీక్షల్లో వెల్లడైంది. పిల్లలకు కరోనా సోకుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 


Updated Date - 2021-08-30T14:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising