ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ ప్రాంతాల్లో డోర్-టు-డోర్ కోవిడ్ పరీక్షలు అవసరం: మోదీ

ABN, First Publish Date - 2021-05-16T01:39:12+05:30

గ్రామీణ ప్రాంతాల్లో డోర్-టు-డోర్ కోవిడ్ పరీక్షలు అవసరం: మోదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో డోర్-టు-డోర్ కోవిడ్ -19 పరీక్షలు అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆశా, అంగన్‌వాడీ కార్మికులకు అవసరమైన అన్ని సాధనాలతో అధికారం కల్పించాలని మోదీ అన్నారు. టెస్ట్ పాజిటివిటీ రేట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరీక్షను పెంచాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. వారి వాస్తవ సంఖ్యలను పారదర్శకంగా నివేదించాలని మోదీ స్పష్టం చేశారు. మరో వైపు దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

Updated Date - 2021-05-16T01:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising