ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాలూకు వైద్యం అందించిన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ కన్నుమూత!

ABN, First Publish Date - 2021-08-14T17:57:02+05:30

జార్ఖండ్‌లోని రిమ్స్ మెడిసిన్ విభాగం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: జార్ఖండ్‌లోని రిమ్స్ మెడిసిన్ విభాగం హెచ్ఓడీ ఉమేష్ ప్రసాద్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. డాక్టర్ ఉమేష్... మల్టిపుల్ మైలోమా వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఒక తరహా బ్లడ్ క్యాన్సర్ లాంటిదని వైద్యులు చెబుతారు. ఈ వ్యాధి కారణంగా డాక్టర్ ఉమేష్ వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఇదే పరిస్థితిలో డాక్టర్ ఉమేష్ ఆసుపత్రికి వస్తూ, విధులు నిర్వహిస్తూవచ్చారు. ఆర్జేడీ చీఫ్ లాలూకు దీర్ఘకాలంగా డాక్టర్ ఉమేష్ వైద్య సేవలు అందించారు. డాక్టర్ ఉమేష్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-14T17:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising