ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీల సమావేశంలో.. అంతర్గత భద్రతపై చర్చ

ABN, First Publish Date - 2021-11-21T07:30:05+05:30

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో రెండో రోజు శనివారం జరిగిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర పోలీసు బలగాల డైరెక్టర్‌ జనరల్స్‌ ముగింపు సమావేశంలో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్‌ షా


లఖ్‌నవూ, నవంబరు 20: ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో రెండో రోజు శనివారం జరిగిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర పోలీసు బలగాల డైరెక్టర్‌ జనరల్స్‌  ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఆహ్వానించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అంతర్గత భద్రత, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపైన చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ రోజంతా ఉండి.. వక్తల కీలకోపన్యాసాలను విన్నారు.

Updated Date - 2021-11-21T07:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising