ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపావళికి బియ్యం, చక్కెర ఉచితం

ABN, First Publish Date - 2021-10-27T12:54:00+05:30

దీపావళి పండుగను పురస్కరించుకొని అన్నిరకాల రేషన్‌కార్డుదారులకు 2 కిలోల చక్కెర, 10 కిలోల బియ్యం ఉచితంగా అందించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి నిర్ణయించారు. ఈ మేరకు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - పుదువై CM రంగస్వామి


పుదుచ్చేరి(Chennai): దీపావళి పండుగను పురస్కరించుకొని అన్నిరకాల రేషన్‌కార్డుదారులకు 2 కిలోల చక్కెర, 10 కిలోల బియ్యం ఉచితంగా అందించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి నిర్ణయించారు. ఈ మేరకు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉదయకుమార్‌ సహకార సంఘాల రిజిస్ట్రార్లకు పంపిన సర్క్యులర్‌లో, దీపావళికి రేషన్‌కార్డుదారులకు చక్కెర, బియ్యం ఉచితంగా అందించాలని సీఎం నిర్ణయించారని, ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న రేషన్‌ దుకాణాల వివరాలను రెండు రోజుల్లో పంపించాలని ఆదేశించారు.

Updated Date - 2021-10-27T12:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising