ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిశా జైలు నుంచి పరారైన ఖైదీ పట్టివేత

ABN, First Publish Date - 2021-04-17T08:00:00+05:30

ఒడిశాలో రెండు హత్యలు చేసి జైలుశిక్షను అనుభవిస్తూ తప్పించుకున్న ఖైదీ హైదర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో పట్టుకున్నారు. ఒడిశాలో జైలుశిక్షను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ రాష్ట్ర పోలీసులకు అప్పగించిన తెలంగాణ పోలీసులు


న్యాల్‌కల్‌/భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 16: ఒడిశాలో రెండు హత్యలు చేసి జైలుశిక్షను అనుభవిస్తూ తప్పించుకున్న ఖైదీ హైదర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో పట్టుకున్నారు. ఒడిశాలో జైలుశిక్షను అనుభవిస్తున్న షేక్‌హైదర్‌ (57) అనారోగ్యానికి గురికావడంతో అక్కడి జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 10న అతడు ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. దీంతో ఒడిశా పోలీసులు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సమన్వయంతో అతడి ఫోన్‌ను ట్యాప్‌ చేశారు. దీని ఆధారంగా గురువారం రాత్రి మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలం కల్బేమల్‌-హత్నూర్‌-న్యాల్‌కల్‌ మీదుగా వెళ్తూ ముంగి చౌరస్తా సమీపంలో హైదర్‌ ఉన్నాడని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-04-17T08:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising