ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు వేయనందుకు ఈసీ రూ.350 జరిమానా... పుకార్లపై Delhi Police దర్యాప్తు

ABN, First Publish Date - 2021-12-06T12:32:50+05:30

ఢిల్లీ పోలీసులు ఓటు వేయనందుకు ఎన్నికల కమిషన్(ఈసీ)350రూపాయల జరిమానా విధిస్తుందనే పుకారుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు ఓటు వేయనందుకు ఎన్నికల కమిషన్(ఈసీ)350రూపాయల జరిమానా విధిస్తుందనే పుకారుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం ఓటు వేయని వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి ఎన్నికల సంఘం రూ.350 మినహాయించనుందని ధృవీకరించని వార్త కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సోషల్ మీడియాలో ఎన్నికల కమిషన్ స్వయంగా ఈ వార్తలను పుకార్లుగా పేర్కొంది.ఈ పుకార్లపై ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పుకార్ల ప్రచారానికి తెరపడలేదు.దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ఈ విషయంపై దర్యాప్తు బాధ్యతను ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగానికి అప్పగించారు. నాన్‌ కన్‌సైన్‌బుల్‌ నేరం కింద పోలీసులు చర్యలు ప్రారంభించారు.ఈ కేసును డీసీపీ కేపీఎస్ మల్హోత్రా దర్యాప్తు చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు వివరించారు.


Updated Date - 2021-12-06T12:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising