ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ సంక్షోభంపై కేజ్రీవాల్ ట్వీట్.. మోదీకి లేఖ

ABN, First Publish Date - 2021-10-10T00:44:19+05:30

విద్యుత్ సంక్షోభంపై కేజ్రీవాల్ ట్వీట్.. మోదీకి లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. ఈ బొగ్గు కొరత అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆగస్టు, సెప్టెంబర్ 2021 నుంచి బొగ్గు కొరత పరిస్థితులు కొనసాగుతున్నాయని, వరుసగా మూడవ నెలలో కూడా బొగ్గు కొరత కొనసాగుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ పరిస్థితిలో తన వ్యక్తిగత జోక్యాన్ని కోరుతూ ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే ప్లాంట్లకు తగిన బొగ్గును మళ్లించాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు.

Updated Date - 2021-10-10T00:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising