ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 ఏళ్ల చిన్నారిపై దారుణం.. నిందితులకు పోలీస్ కస్టడీ

ABN, First Publish Date - 2021-08-10T08:07:30+05:30

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9ఏళ్ల చిన్నారిపై మానవ మృగాలు దాడి చేసి బలాత్కరించి, ఆ తర్వాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9ఏళ్ల చిన్నారిపై మానవ మృగాలు దాడి చేసి బలాత్కరించి, ఆ తర్వాత ఊపిరి తీసిన పైశాచిక ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు నలుగురు నిందితులను 3 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. నిందితులలో 55 ఏళ్ల రాధేశ్యామ్ అనే పూజారి కూడా ఉండడం శోచనీయం.


గత నెల జరిగిన ఈ ఘటనలో రాధేశ్యామ్‌తో పాటు సలీమ్, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్‌ అనే వారు 9ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపి ఆ తర్వాత పూడ్చిపెట్టేశారు. నిందితులంతా మరణించిన చిన్నారి తల్లికి పరిచయస్తులు కావడం గమనార్హం. నిందితులను విచారించేందుకు 5 రోజుల పాటు తమ కస్టడీకి  అప్పగించాలని పోలీసులు కోరడంతో.. విచారించిన ధర్మాసనం 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-08-10T08:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising