ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధానిలో నిముషానికి 20 మందికి కరోనా!

ABN, First Publish Date - 2021-04-21T12:16:32+05:30

దేశరాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేజ్రీవాల్ సర్కారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఢిల్లీలో ప్రతీ నిముషానికి సుమారు 20 మంది కరోనా బారిన పడ్డారు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో ప్రతీ గంటకు 1,185 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. 


ఢిల్లీలో కరోనా కేసులు గత రికార్డులను అధిగమించాయి. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 28,395 మంది కరోనా బారినపడ్డారు. ఇదేసమయంలో 277 మంది మృతి చెందారు. ఒక్క రోజులో అత్యధిక మృతులు నమోదవడం ఇదే తొలిసారి. ఢిల్లీలో కరోనా కారణంగా మొత్తంగా 12,638 మంది ప్రాణాలొదిరారు. అలాగే ఢిల్లీలో కరోనా సోకినవారి సంఖ్య 9,05,541కు చేరుకుంది. రాజధానిలో కరోనా వ్యాప్తి రేటు 32.82కు చేరింది. అలాగే కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 17,151కి చేరింది. 

Updated Date - 2021-04-21T12:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising