ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిదంబరం, కార్తికి ఢిల్లీ కోర్టు సమన్లు

ABN, First Publish Date - 2021-11-28T08:28:41+05:30

ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కొడుకు కార్తికి ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 27 : ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులో  కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కొడుకు కార్తికి ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 20న తమ ముందు హాజరు కావాలని ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఆదేశించారు. అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించి వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమర్పించిన చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్న అనంతరం కోర్టు తాజా ఉత్తర్వులిచ్చింది. 

Updated Date - 2021-11-28T08:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising