ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల మంటపై 12న ఢిల్లీలో కాంగ్రెస్‌ ర్యాలీ

ABN, First Publish Date - 2021-11-27T07:42:22+05:30

ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా యావత్‌దేశం దృష్టిని ఆకర్షించేవిధంగా డిసెంబరు 12న ఢిల్లీలో భారీ ర్యాలీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 26: ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా యావత్‌దేశం దృష్టిని ఆకర్షించేవిధంగా డిసెంబరు 12న ఢిల్లీలో భారీ ర్యాలీ(మెహంగాయ్‌ హటావో ర్యాలీ) నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం తెలిపారు. ర్యాలీనుద్దేశించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఇతర ముఖ్య నేతలు ప్రసంగిస్తారన్నారు.  

Updated Date - 2021-11-27T07:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising