ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

ABN, First Publish Date - 2021-08-27T16:11:27+05:30

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గంటల్లో దేశంలో 44,658 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా మహమ్మారితో 496 మంది మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గంటల్లో దేశంలో 44,658 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా మహమ్మారితో 496 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం 3,26,03,188కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనాతో 4,36,861 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 3,44,899 యాక్టివ్ కేసులు ఉండగా, 3.18 కోట్ల మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 61.22 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.

Updated Date - 2021-08-27T16:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising