ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర వరదల్లో 164కు పెరిగిన మృతుల సంఖ్య... 100 మంది గల్లంతు!

ABN, First Publish Date - 2021-07-27T12:15:18+05:30

మహారాష్ట్రలోని రాయగఢ్‌లో 11 మృతదేహాలు, వార్థా, అకోలాలో రెండేసి మృతదేహాలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలోని రాయగఢ్‌లో 11 మృతదేహాలు, వార్థా, అకోలాలో రెండేసి మృతదేహాలను వెలికితీయడంతో భారీవర్షాలు, వరదల తాకిడికి ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 164గా తేలింది. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్.. సంగలీ జిల్లాలలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. బాధిత కుటుంబాలకు ఒకటి రెండు రోజుల్లో ఆర్థిక సహాయం అందించడం గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం వరదల తాకిడికి 100 మంది వరకూ గల్లంతయ్యారని, ఇప్పటివరకూ 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొంది. ముఖ్యంగా రాయగఢ్ జిల్లా వరదలకు అత్యధికంగా ప్రభావితమయ్యిందని, ఈ ప్రాంతానికి చెందిన 31 మంది గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఒక అధికారి తెలిపారు. 


Updated Date - 2021-07-27T12:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising