ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైతీలో 1300కు పెరిగిన భూకంప మృతులు

ABN, First Publish Date - 2021-08-17T09:12:04+05:30

హైతీ భూకంపంలో మృతుల సంఖ్య 1300కు పెరిగింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా తీవ్రత నమోదైన ఈ భూకంపం శనివారం దేశాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లెస్‌కేయెస్,ఆగస్టు 16: హైతీ భూకంపంలో మృతుల సంఖ్య 1300కు పెరిగింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా తీవ్రత నమోదైన ఈ భూకంపం శనివారం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రకృతి విపత్తు ధాటికి వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. 6వేల మంది వరకూ గాయాలపాలయ్యారు. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలు, విరిగిపడుతున్న కొండచరియలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

Updated Date - 2021-08-17T09:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising