ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తౌక్టే తుపాన్ ఎఫెక్ట్...గుజరాత్‌లో ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2021-05-18T18:14:21+05:30

తౌక్టే తుపాన్ విపత్తు వల్ల గుజరాత్ రాష్ట్రంలో ముగ్గురు మరణించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంగళవారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్ : తౌక్టే తుపాన్ విపత్తు వల్ల గుజరాత్ రాష్ట్రంలో ముగ్గురు మరణించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంగళవారం చెప్పారు. తౌక్టే తుపానుపై మంగళవారం సీఎం విజయ్ రూపానీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రంలోని 14 సముద్రతీర జిల్లాలు తుపాన్ వల్ల దెబ్బతిన్నాయని సీఎం చెప్పారు. 16,500 గుడిసెలు, 40వేల చెట్లు కూలిపోయాయని సీఎం చెప్పారు. వచ్చే మూడు గంటల్లో సురేంద్రనగర్ కు 10 కిలోమీటర్ల దూరంలోని అమ్రేలి వద్ద తుపాన్ బలహీనపడి తీరం దాటుతుందని సీఎం పేర్కొన్నారు. తౌక్టే తుపాన్ పీడిత ప్రాంతాల్లో తాము సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టామని సీఎం చెప్పారు. 

Updated Date - 2021-05-18T18:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising