ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ అనంతరం 500% పెరిగిన సైబర్ నేరాలు: సీడీసీ జనరల్

ABN, First Publish Date - 2021-11-12T23:48:22+05:30

కొవిడ్-19 అనంతరం దేశంలో సైబర్ నేరాల రేటు 500 శాతం పెరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. శుక్రవారం 14వ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్-19 అనంతరం దేశంలో సైబర్ నేరాల రేటు 500 శాతం పెరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. శుక్రవారం 14వ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా కాలంగా సైబర్ నేరాల పెరుగుదల గురించి అనేక వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే శుక్రవారం జనరల్ రావత్ వెల్లడించిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడాది కాలంలో 500 శాతం సైబర్ నేరాలు పెరగడం తీవ్ర పరిణామాలని అంటున్నారు. డ్రోన్లు, రాన్సంవేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజ్‌లు వంటి వాటితో రాష్ట్రాలు, దేశంపై అనేక బెదిరింపులు రావచ్చని, వాటి నియంత్రణలో అందరం కలిసి పని చేయాలని రావత్ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-11-12T23:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising