ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవాలో ఆగస్టు 2 వరకూ కరోనా కర్స్యూ పొడిగింపు!

ABN, First Publish Date - 2021-07-26T17:51:56+05:30

గోవా సర్కారు కరోనా కట్టడికి రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజీ: గోవా సర్కారు కరోనా కట్టడికి రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను ఆగస్టు 2 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో గోవాలో మే 9 నుంచి కరోనా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దీని దఫదఫాలుగా పొడిగిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో పలు సడలింపులు కూడా ఇచ్చారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆగస్టు 2 వరకూ రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు తెలిపారు. కాగా గోవాలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదు కాగా,  ఇదే సమయంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. ఔషధ దుకాణాలకు, మెడికల్ సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు కర్ప్యూ నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే 50 శాతం సిట్టింగ్ సామర్థ్యంతో రెస్టారెంట్లు తెరిచేందుకు, ప్రేక్షకులు లేకుండా స్పోర్ట్స్ స్టేడియంలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 

Updated Date - 2021-07-26T17:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising