ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

break the chain : పిల్లలకు సెప్టెంబరు నాటికి కొవిడ్ టీకాలు

ABN, First Publish Date - 2021-07-24T16:35:24+05:30

సెప్టెంబరు కల్లా పిల్లలకు కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రందీప్ గులేరియా వెల్లడి

న్యూఢిల్లీ : సెప్టెంబరు కల్లా పిల్లలకు కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా శనివారం వెల్లడించారు.పిల్లలకు వ్యాక్సిన్లు వేయడం వల్ల కరోనా ప్రసార గొలుసును విఛ్చిన్నం చేయడానికి ఉపయోగపడుతుందని డాక్టర్ గులేరియా చెప్పారు. జైడస్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ చేసిందని, అత్యవసర అనుమతి కోసం జైడస్ వ్యాక్సిన్ కంపెనీ ఎదురుచూస్తుందని చెప్పారు.భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాక్సిన్ ట్రయల్స్ ఆగస్టు, సెప్టెంబరు నాటికి ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ ఇప్పటికే ఎఫ్ డీఏ ఆమోదం పొందిందని డాక్టర్ తెలిపారు. భారతదేశంలో ఇప్పటివరకు 42 కోట్లకు పైగా ప్రజలకు వ్యాక్సిన్లు ఇచ్చామని, ఈ సంవత్సరం డిసెంబరు నాటికి పెద్దలందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డాక్టర్ వివరించారు. 


Updated Date - 2021-07-24T16:35:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising