ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Health Minister: సెప్టెంబరు నాటికి పిల్లలకు కొవిడ్ టీకాలు

ABN, First Publish Date - 2021-08-20T16:10:50+05:30

కొవిడ్ థర్డ్ వేవ్ ఆందోళన నేపథ్యంలో త్వరలో పిల్లలకు కొవిడ్ టీకాలు వేస్తామని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి

న్యూఢిల్లీ: కొవిడ్ థర్డ్ వేవ్ ఆందోళన నేపథ్యంలో త్వరలో పిల్లలకు కొవిడ్ టీకాలు వేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉందని మంత్రి చెప్పారు. జైడస్ కాడిలా, భారత్ బయోటెక్ టీకాలు పిల్లలకు ట్రయల్ దశలో ఉన్నాయని, వీటి పరిశోధనా ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. 2 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవాక్సిన్ ఫేజ్ 2,3 పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. అశాజనక ఫలితాలు రాగానే సెప్టెంబరు నాటికి పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్లు వేస్తామని మంత్రి వివరించారు.చట్టబద్ధమైన అనుమతులకు లోబడి 12 ఏళ్ల వయసు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రమంత్రి చెప్పారు. 

Updated Date - 2021-08-20T16:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising