ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-06-17T16:43:42+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు ఒక్కరోజులోనే 2,300కు పైగా పెరిగాయి. బుధవారం 7,345 మందికి పాజిటివ్‌ నిర్ధార ణ అయింది. బెంగళూరులో 1611 మందికి పాజిటివ్‌ రాగా మైసూరులో 841, దక్షిణకన్నడ 790, హా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు ఒక్కరోజులోనే 2,300కు పైగా పెరిగాయి. బుధవారం 7,345 మందికి పాజిటివ్‌ నిర్ధార ణ అయింది. బెంగళూరులో 1611 మందికి పాజిటివ్‌ రాగా మైసూరులో 841, దక్షిణకన్నడ 790, హాసన్‌ 531 మంది, మిగిలిన జిల్లాల్లో 400లోపు కేసులు నమోదయ్యాయి. 17,913 మంది కోలుకోగా ఇప్పటి వరకు 25.99 లక్షల మంది డిశ్చార్జ్‌ అ య్యారు. 148మంది మృతి చెందగా మైసూరులో 28 మంది, బెంగళూరులో 19, బెళగావిలో 14, దక్షిణకన్నడలో 10 మంది, ఇతర జిల్లాల్లో పదిమందిలోపు నమోదయ్యారు. ఇం కా 1,51,566 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 79,261 మంది ఉన్నారు. 

Updated Date - 2021-06-17T16:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising