ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితుల కంటే డిశ్చార్జ్‌లు తక్కువ..

ABN, First Publish Date - 2021-08-21T17:16:02+05:30

రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో వందల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొవిడ్‌ బాధితులకంటే డిశ్చార్జ్‌ అయినవారు తక్కువగా ఉండడం గమనార్హం. 1,453 మంది వైరస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో వందల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొవిడ్‌ బాధితులకంటే డిశ్చార్జ్‌ అయినవారు తక్కువగా ఉండడం గమనార్హం. 1,453 మంది వైరస్‌ బారినపడగా 1,408మంది కోలుకున్నారు. చామరాజనగర్‌లో ఒక్క కేసు కూడా న మోదు కాలేదు. 16జిల్లాల్లో పదిమందిలోపు నమోదు కాగా ఇతర జిల్లాల్లో వందలోపు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17మంది మృతి చెందగా దక్షిణకన్నడలో ఆరుగురు, ఉత్తరకన్నడ, మైసూరులలో ఇద్దరు చొప్పున, ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 20 జిల్లాల్లో మృతులు లేకపోవడం ఊరటనిచ్చే అంశం. 

Updated Date - 2021-08-21T17:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising