ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరు, మైసూరులో పెరిగిన Covid కేసులు

ABN, First Publish Date - 2021-12-04T17:49:23+05:30

బెంగళూరు, మైసూరులో కొవిడ్‌ కేసులు పెరిగాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 413 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 212, మైసూరులో 45మందికి, శివమొగ్గలో 33మందికి, తుమకూరులో 30మందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: బెంగళూరు, మైసూరులో కొవిడ్‌ కేసులు పెరిగాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 413 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 212, మైసూరులో 45మందికి, శివమొగ్గలో 33మందికి, తుమకూరులో 30మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 10 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 256 మంది కోలుకోగా నలుగురు మృతిచెందారు. 6,896మంది చికిత్స పొందుతున్నారు. శివమొగ్గలోని నర్సింగ్‌ కళాశాలలో మరో ఆరుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గాడికొప్పలోని నంజప్ప లైఫ్‌కేర్‌ నర్సింగ్‌ కళాశాలకు కేరళ నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌ ప్రబలింది.

Updated Date - 2021-12-04T17:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising