ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరు, ధార్వాడలో పెరిగిన Covid కేసులు

ABN, First Publish Date - 2021-11-27T16:35:44+05:30

బెంగళూరు, ధార్వాడలో విద్యార్థులకు కొవిడ్‌ ప్రబలడంతో కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన రెండున్నర నెలలుగా 300లోపుగా కొనసాగేవి. తాజాగా శుక్రవారం 402 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: బెంగళూరు, ధార్వాడలో విద్యార్థులకు కొవిడ్‌ ప్రబలడంతో కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన రెండున్నర నెలలుగా 300లోపుగా కొనసాగేవి. తాజాగా శుక్రవారం 402 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 224, ధార్వాడలో 85, మైసూరు 25, దక్షిణకన్నడలో 19 మందికి పాజిటివ్‌ సోకగా పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 277 మంది కోలుకోగా ఆరుగురు మృతి చెందారు. ఆరు జిల్లాలు మినహా మిగిలిన 24 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతి చెందలేదు. 30 జిల్లాల్లో 6,611 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 5,235 మంది ఉన్నారు.

Updated Date - 2021-11-27T16:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising