ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో 26 మంది మృతి

ABN, First Publish Date - 2021-05-11T17:27:17+05:30

జిల్లాలో సోమవారం ఒక్కరోజే 26 మంది కొవిడ్‌ బాధితులు మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 934కు చేరిందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 973 కేసులు నమోదుకాగా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



బళ్లారి: జిల్లాలో సోమవారం ఒక్కరోజే 26 మంది కొవిడ్‌ బాధితులు మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 934కు చేరిందని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 973 కేసులు నమోదుకాగా, 459 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. బళ్లారి తాలూకాలో 359, సండూరులో 152, సిరుగుప్ప 60, కూడ్లిగి 13, హడగళి 48, హోస్పేట 118, హగరి బొమ్మనళ్లి 57, హరప్పనహళ్లి 161  మంది కరోనా బారినపడ్డారన్నారు.  


రాయచూరులో ముగ్గురి మృతి 

రాయచూరు: జిల్లాలో సోమవారం ముగ్గురు కరోనా బాధితులు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 196కు చేరినట్లు కలెక్టర్‌ వెంకటేశ్‌ కుమార్‌ తెలిపారు. తాజాగా 582 మంది కొవిడ్‌ బారిన పడ్డారని, 527 మంది  డిశ్చార్జ్‌ అయ్యారని, 582 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు.


Updated Date - 2021-05-11T17:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising