ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో రెండింతలు కానున్న కరోనా కేసులు... కారణమిదే!

ABN, First Publish Date - 2021-08-07T17:07:04+05:30

కేరళలో రానున్న రోజుల్లో కరోనా కేసులు రెండింతలు కానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళలో రానున్న రోజుల్లో కరోనా కేసులు రెండింతలు కానున్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఆర్ వాల్యూ ఒకటిని దాటి ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి వీణా జార్జ్ అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితుల గురించి మాట్లాడిన ఆమె రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 90 శాతం భాధితులు డెల్టా వేరియంట్ బారిపడ్డారనే విషయం జినోమ్ సీక్వెన్సింగ్ ద్వారా వెల్లడయ్యిందని అన్నారు. ఇటువంటి కేసులు త్వరగా వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో కరోనా కట్టడికి చేపడుతున్న ఆంక్షలను ఎత్తివేయలేమన్నారు. ప్రజలంతా కూడా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.  

Updated Date - 2021-08-07T17:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising