ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొరియర్‌ పార్శిల్‌లో రూ.1.20 కోట్ల విలువైన బంగారం

ABN, First Publish Date - 2021-05-12T17:48:48+05:30

దుబాయ్‌ నుంచి సోమవారం రాత్రి చెన్నైకు వచ్చిన కార్గో విమానంలోని పార్శిల్‌లో రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌: దుబాయ్‌ నుంచి సోమవారం రాత్రి చెన్నైకు వచ్చిన కార్గో విమానంలోని పార్శిల్‌లో రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఆ పార్శిల్స్‌లో చెన్నై చిరునామాగా పూలు, కూరగాయల విత్తనాలు అని రాసి ఉంచిన డబ్బాలు అధిక బరువుతో వుండడంతో అనుమానించిన అధికారులు డబ్బాలు పరిశీలించగా వాటిలో బదులుగా బంగారం పొడి ఉన్నట్టు గుర్తించారు. మొత్తం నాలుగు డబ్బాల్లో 2.5 కిలోల బంగారు పొడిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఈ బంగారం విలువ రూ.1.20 కోట్లు వుంటుందని పేర్కొన్న అధికారులు, ఈ పార్శిల్స్‌ ఎక్కడ నుంచి వచ్చాయనే విషయమై విచారణ చేపట్టారు.

Updated Date - 2021-05-12T17:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising