ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రద్దీని నివారించడానికే ప్లాట్‌ఫాం టికెట్ పెంపు: రైల్వే

ABN, First Publish Date - 2021-03-05T23:46:16+05:30

రద్దీని నివారించడానికే ప్లాట్‌ఫాం టికెట్ పెంపు: రైల్వే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత రైల్వే శాఖ ఇటీవల కాలంలో కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టికెట్ల ధరలను పెంచింది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండేందుకే కొన్ని రైల్వేస్టేషన్లలో తాత్కాలికంగా ప్లాట్‌ఫారమ్ టికెట్ల ధరలను పెంచినట్లు రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది.


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకే ప్లాట్‌ఫారమ్ టికెట్ల ధరలను తాత్కాలికంగా పెంచామని రైల్వేశాఖ పేర్కొంది. మరోవైపు కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

Updated Date - 2021-03-05T23:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising