ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా థర్డ్‌వేవ్ గురించి బీహెచ్‌యూ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2021-09-14T11:34:12+05:30

కరోనా థర్డ్‌వేవ్ గురించి బీహెచ్‌యూ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారణాసి: కరోనా థర్డ్ వేవ్ రాబోతున్నదన్న అంచనాలు, మరోవైపు కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల మధ్య యూపీలోని బెనారస్ హిందూ యూనివర్శిటీ(బీహెచ్‌యూ) శాస్త్రవేత్తలు ఉపశమనం కలిగించే విషయాన్ని తెలియజేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కరోనా థర్డ్ వేవ్ కనీసం మూడు నెలల అనంతరం రానుంది. 


దేశంలో ముమ్మరంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ కరోనా థర్డ్‌వేవ్‌ను కొంతమేరకు అడ్డుకుంటుందని తెలిపారు. టీకా తీసుకున్నవారు ప్రొటెక్టివ్ గ్రూప్‌గా తయారై, వైరస్ నుంచి రక్షణ పొందుతారని పేర్కొన్నారు. మొదటి, రెండవ వేవ్‌ను పరిగణలోకి తీసుకుని చూస్తే, థర్డ్‌వేవ్ అంత ప్రమాదకరంగా పరిణమించదు. కరోనా వైరస్ గురించి అధ్యయనం చేస్తున్న బీహెచ్‌యూ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్ చౌబె మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ మరో మూడు నెలల తరువాత వస్తుందని, అది అంత ప్రమాదకరంగా ఉండదనే అంచనాలున్నాయన్నారు. వ్యాక్సినేషన్ వలన కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయినా, మరణాలను తగ్గించగలమన్నారు.

Updated Date - 2021-09-14T11:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising